70 Bible Quiz Questions About The Life of Jesus in Telugu || Trivia questions about Jesus in Telugu || Part-3

Author

Q ➤ 201.మాయోపాయముచేత యేసయ్య నేలాగు పట్టుకొని చంపుదుమా యని ఆలోచించుకొన్నది ఎవరు?


Q ➤ 202.యేసయ్య బేతనియలో కుష్ఠ రోగియైన _____ఇంట భోజనమునకు కూర్చుండియుండెను?


Q ➤ 203.పండ్రెండుమందిలో నొకడగు ఇస్కరియోతు యూదా,___ చేతికి యేసయ్యను అప్పగింపవలెనని వారియొద్దకు పోయెను?


Q ➤ 204.యూదా యేసయ్యను అప్పగించుటకు తగిన____ కనిపెట్టుచుండెను?


Q ➤ 205. ప్రధాన యాజకులు యూదాకు___ ఇత్తుమని వాగ్దానము చేసిరి?


Q ➤ 206.యేసయ్య శిష్యులతో కూర్చుండి భోజనము చేయుచుండగా యేసుమీలో ఒకడు, అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను _____అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో చెప్పెను?


Q ➤ 207.యేసయ్య భోజనము చేయుచుండగా, ఆయన యొక రొట్టెను పట్టుకొని, ఆశీర్వదించి విరిచి, వారికిచ్చిమీరు తీసికొనుడి; ఇది నా ---------- ?


Q ➤ 208. యేసయ్య గిన్నెపట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని శిష్యులకిచ్చెను; వారందరు దానిలోనిది ____?


Q ➤ 209. యేసయ్య శిష్యులతో మీరందరు అభ్యంతర పడెదరు; గొజ్జెల కాపరిని కొట్టుదును; గొజ్జెలు చెదరి పోవును అని వ్రాయబడియున్నది గదా అయితే నేను లేచిన తరువాత మీకంటె ముందుగా____ కు వెళ్లెదననెను?


Q ➤ 210.అందరు అభ్యంతరపడినను నేను అభ్యంతరపడనని యేసయ్యతో అన్నది ఎవరు?


Q ➤ 211.నేటి రాత్రి కోడి రెండుమారులు కూయక మునుపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసయ్య ఎవరితో చెప్పెను?


Q ➤ 212.పేతురు యేసయ్యతో నేను నీతో కూడ చావవలసి వచ్చినను నిన్ను___ అని చెప్పనే చెప్పననెను?


Q ➤ 213.యేసయ్య పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొనిపోయి, మిగుల ____నొందుటకును చింతా క్రాంతుడగుటకును ఆరంభించెను?


Q ➤ 214.నా ప్రాణము మరణమగునంతగా _____లో మునిగియున్నదని యేసయ్య శిష్యులతో చెప్పి మెలకువగా ఉండుడనెను ?


Q ➤ 215.మీరు శోధనలో ప్రవేశించ కుండునట్లు,____ గా నుండి ప్రార్థన చేయుడి?


Q ➤ 216.ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని యేసయ్య ఎవరితో చెప్పెను?


Q ➤ 217. యేసయ్య శిష్యులతో ఇదిగో మనుష్యకుమారుడు___ వెళ్లుదము; ఇదిగో నన్ను అప్పగించువాడు చేతికి అప్పగింప బడుచున్నాడు; లెండి సమీపించియున్నాడని చెప్పెను?


Q ➤ 218.యేసయ్య ఇంకను మాటలాడుచుండగా పండ్రెండుమంది శిష్యులలో ఒకడైన_____ వచ్చెను ?


Q ➤ 219. యేసయ్యతో కూడ బహుజనులు___ పట్టుకొని, ప్రధానయాజకులయొద్దనుండియు శాస్త్రుల యొద్ద నుండియు పెద్దలయొద్ద నుండియు వచ్చిరి?


Q ➤ 220.యూదా యేసయ్య యొద్దకు పోయి బోధకుడా అని చెప్పి, ఆయనను ------------- ?


Q ➤ 221.యేసయ్య దగ్గర నిలిచి యున్నవారిలో ఒకడు కత్తిదూసి ప్రధానయాజకుని దాసుని కొట్టి వాని____తెగనరికెను ?


Q ➤ 222.నేను ప్రతిదినము దేవాలయములో మీయొద్ద ఉండి బోధించుచుండగా, మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే____ నెరవేరునట్లు ఈలాగు జరుగుచున్నదని యేసయ్య చెప్పెను?


Q ➤ 223.తన దిగంబర శరీరముమీద నారబట్ట వేసికొనియున్న యొక పడుచువాడు తన నారబట్ట విడిచి_____ అయి పారిపోయెను?


Q ➤ 224.పేతురు ప్రధానయాజకుని యింటిముంగిటివరకు దూరమునుండి యేసయ్య వెంటపోయి బంట్రౌతులతోకూడ కూర్చుండి, మంటయొద్ద_____ కాచుకొనుచుండెను?


Q ➤ 225.ప్రధానయాజకులును మహాసభవారందరును యేసును చంపింపవలెనని ఆయనమీద_____ వెదకిరిగాని, యేమియు వారికి దొరకలేదు?


Q ➤ 226.అనేకులు యేసయ్య మీద అబద్ధసాక్ష్యము పలికినను వారి సాక్ష్యములు ఒకదానికి ఒకటి__?


Q ➤ 227.పరమాత్ముని కుమారుడవైన క్రీస్తువు నీవేనా? అని యేసయ్యను అడిగింది ఎవరు?


Q ➤ 228.యేసయ్య ప్రధాన యాజకునితో అవును నేనే; మీరు మనుష్యకుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు,___అయి వచ్చుటయు చూచెదరని చెప్పెను?


Q ➤ 229. ప్రధానయాజకుడు తన వస్త్రములు చింపుకొనిమనకు ఇక సాక్షులతో పని యేమి? ఈ దేవదూషణ మీరు విన్నారు కారా; మీకేమి తోచుచున్నదని అడుగగా వారందరు_____ నకు పాత్రుడని యేసయ్య మీద నేరస్థాపనచేసిరి?


Q ➤ 230.కొందరు యేసయ్య మీద ఉమ్మివేసి ఆయన ముఖమునకు ముసుకువేసి, ఆయనను గుద్దుచుప్రవచింపుమని ఆయనతో చెప్పసాగిరి. బంట్రౌతులును ఆయనను ___తో కొట్టి పట్టుకొనిరి?


Q ➤ 231.నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పెదవని యేసు తనతో చెప్పినమాట పేతురు జ్ఞాపకమునకు తెచ్చుకొని -------------?


Q ➤ 232. ప్రధానయాజకులును పెద్దలును శాస్త్రులును మహాసభవారందరును కలిసి ఆలోచన చేసి, యేసయ్యను బంధించి తీసికొనిపోయి ఎవరికి అప్పగించిరి?


Q ➤ 233.పిలాతు యేసయ్యతో యూదులరాజవు నీవేనా? అని ఆయన నడుగగా ఆయన_____ అని అతనితో చెప్పెను?


Q ➤ 234.ప్రధానయాజకులు యేసయ్య మీద అనేకమైన ___మోపిరి ?


Q ➤ 235.పిలాతు యేసయ్యను చూచి మరల నీవు ఉత్తర మేమియు చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో ----- అనెను?


Q ➤ 236.యేసయ్య మరి ఏ ఉత్తరము చెప్పలేదు గనుక పిలాతు ------?


Q ➤ 237. పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సుగలవాడై వారికి ఎవరిని విడుదల చేసెను?


Q ➤ 238.పిలాతు యేసయ్యను కొరడాలతో కొట్టించి -------------వేయనప్పగించెను?


Q ➤ 239.సైనికులు యేసయ్యను____ అను అధికార మందిరములోపలికి తీసికొనిపోయిరి?


Q ➤ 240.సైనికులు యేసయ్యకు____ వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తల మీదపెట్టెను?


Q ➤ 241.సైనికులు యేసయ్యను అపహసించిన తరువాత ఆయనమీద నున్న ఊదారంగు వస్త్రము తీసివేసి, ఆయన బట్టలాయనకు తొడిగించి, ఆయనను____ వేయుటకు తీసికొనిపోయిరి?


Q ➤ 22. కురేనీయుడైన సీమోనను ఒకడు పల్లెటూరినుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయుటకు అతనిని___ చేసిరి?


Q ➤ 243.గొల్గొతా అనే మాటకు అర్థం ఏమిటీ?


Q ➤ 244.బోళము కలిపిన____ యేసయ్యకిచ్చిరి గాని ఆయన దాని పుచ్చు కొనలేదు?


Q ➤ 245. యేసయ్యను సిలువవేసి, ఆయన వస్త్రముల భాగము ఎవనికి రావలెనో____ వేసి వాటిని పంచు కొనిరి ?


Q ➤ 246.యేసయ్యను సిలువవేసినప్పుడు పగలు ఎన్ని గంటలాయెను?


Q ➤ 247.యేసయ్యకు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు____ దొంగలను ఆయనతో కూడ సిలువవేసిరి?


Q ➤ 248.మార్గమున వెళ్లుచున్నవారు తమ తలలూచుచు ఆహా దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా, సిలువమీదనుండి దిగి, నిన్ను నీవే రక్షించుకొనుమని చెప్పి యేసయ్యను ----------- ?


Q ➤ 249.యేసయ్యను సిలువవేసినప్పుడు మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటలవరకు ఆ దేశమంతటను_____ కమ్మెను?


Q ➤ 250.మూడు గంటలకు యేసు ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు అర్థం ఏమిటీ?


Q ➤ 251.దగ్గర నిలిచినవారిలో కొందరు యేసయ్య మాటలు విని అదిగో ----- ను పిలుచుచున్నాడనిరి?


Q ➤ 252.ఒకడు పరుగెత్తిపోయి యొక స్పంజీ చిరకాలో ముంచి రెల్లున తగిలించి యేసయ్యకు త్రాగనిచ్చి తాళుడి;____విని దింపవచ్చునేమో చూతమనెను?


Q ➤ 253.యేసయ్య గొప్ప కేకవేసి____ విడిచెను ?


Q ➤ 254.దేవాలయపు తెర పైనుండి క్రిందివరకు ___గా చినిగెను?


Q ➤ 255. యేసయ్యకు కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి--నిజముగా ఈ మనుష్యుడు____ అని చెప్పెను?


Q ➤ 256. సాయంకాలమైనప్పుడు అరిమతమయ యోసేపు తెగించి, ____నొద్దకు వెళ్లి యేసు దేహము తనకిమ్మని యడిగెను?


Q ➤ 257.అరిమతయియ యోసేపు ఘనత వహించిన యొక సభ్యుడై,____ కొరకు ఎదురు చూచువాడు?


Q ➤ 258.ఆయన ఇంతలోనే చనిపోయెనా అని పిలాతు తెలుసుకుని ------?


Q ➤ 259. యోసేపు నారబట్ట కొని, యేసయ్యను దింపి, ఆ బట్టతో చుట్టి, బండలో తొలిపించిన సమాధియందు ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమునకు ___పొర్లించెను?


Q ➤ 260.విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, యేసయ్యకు పూయవలెనని___ కొనిరి ?


Q ➤ 261.మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు ఆదివారమున పెందలకడ లేచి, బయలుదేరి సూర్యోదయ మైనప్పుడు ఎక్కడికి వచ్చుచుండిరి?


Q ➤ 262. సమాధి ద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఆ స్త్రీలు ఒకరితో ఒకరు ------------- ?


Q ➤ 263. ఆ స్త్రీలు వచ్చి కన్నులెత్తిచూడగా, రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ఆ రాయి____ ?


Q ➤ 264.ఆ స్త్రీలు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించుకొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి వారు మిగుల -------?


Q ➤ 265.ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి,తాను ____దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను?


Q ➤ 266.ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, యేసయ్య రూపము గలవాడై వారికి ప్రత్యక్ష మాయెను?


Q ➤ 267. పదునొకండుమంది శిష్యులు____ నకు కూర్చున్నప్పుడు యేసయ్య వారికి ప్రత్యక్షమాయెను?


Q ➤ 268. శిష్యుల అపనమ్మిక నిమిత్తమును హృదయకాఠిన్యము నిమిత్తమును యేసయ్య వారిని ------------- ?


Q ➤ 269. మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి -------------- ప్రకటించమని యేసయ్య చెప్పెను?


Q ➤ 270. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి____ విధింపబడును?